వైసీపీ నేతలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్, తాము కలిస్తే.. మీకేంటి నొప్పి? అని ప్రశ్నించారు. రజనీకాంత్ రాష్ట్రానికి వస్తే.. ఎందుకంత కడుపు మంట అని నిలదీశారు. ఇంత దారుణంగా విమర్శిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు అహంకారం పెరిగిపోతోందని తీవ్రంగా స్పందించారు.
vijayawadaTimesXP TeluguUpdated: 3 May 2023, 10:31 pm