జగనన్న స్వచ్ఛసంకల్పంలో భాగంగా 516 ఈ- ఆటోలను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఒక్కొక్కటి రూ.4.10 లక్షల విలువైన 516 ఈ- ఆటోలను రూ.21.18 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టీలకు పంపిణీ చేస్తారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఈ-ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
vijayawadaTimesXP TeluguUpdated: 8 Jun 2023, 1:46 pm