ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సీపీఎస్ స్థానంలో కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాలపై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
vijayawadaTimesXP TeluguUpdated: 7 Jun 2023, 7:30 pm