నైరుతి వచ్చేసినా అగ్నిగుండంగానే ఏపీ నేడు 188 మండలాల్లో తీవ్ర వడగాలులు
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
రుతుపవనాలు తాకి మూడు రోజులవుతున్నా ఆంధ్రప్రదేశ్లో సెగలు ఏ మాత్రం తగ్గడం లేదు. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదవుతూ.. రాష్ట్రం నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. మంగళవారం 112 మండలాల్లో తీవ్ర వడగాలులు, 220 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది.