ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా వచ్చాను: సీఎం జగన్
1071 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ సీఎం జగన్ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
vijayawadaTimesXP TeluguUpdated: 9 May 2023, 1:02 pm