బందరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులకు శ్రీకారం చుట్టారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించారు. సీఎం జగన్ను చూసేందుకు అక్కడికి జనం పెద్ద ఎత్తున వచ్చారు.
vijayawadaTimesXP TeluguUpdated: 22 May 2023, 3:57 pm