హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో గుట్టుగా మసాజ్ సెంటర్!
మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో కృష్ణా జిల్లా పెనమలూరులోని మూడు స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. మెుత్తం 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో రెండు మసాజ్ సెంటర్లను ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
vijayawadaTimesXP TeluguUpdated: 21 May 2023, 1:41 pm