వివేకాను హత్య చేసినోడే కళ్లకు కట్టినట్లు చెప్తున్నాడు: సజ్జల
వివేకా హత్య గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వివేకాను ఎలా హత్య చేశారన్నది దస్తగిరి స్వయంగా చెప్పారని.. అసలు దస్తగిరిని అప్రూవర్గా మార్చి బెయిల్ ఇప్పించిందెవరని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షి వాచ్మన్ రంగన్న ఉండగా.. అప్రూవర్ మాటల్ని ఎందుకు నమ్ముతారని నిలదీశారు. విచారణ పేరుతో డ్రామా నడిపిస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు.vijayawadaTimesXP TeluguUpdated: 18 Apr 2023, 10:39 pm