విజయవాడ: చోరీ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు
1149 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివిజయవాడలో జరిగిన చోరీ కేసులో టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. దొంగతనం చేసిన సొత్తు కరిగించి అమ్ముకునేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. బృందావనం కాలనీలోని సిరీస్ రాజు ఇంట్లో చోరీ జరిగింది.. ఈకేసులో 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీరుబాబు, ఆయన బావమరిది కరీముల్లా అరెస్ట్ అయ్యారు.ముప్పిడి యాదగిరి అనే మరో దొంగతో కలిసి బంగారు, వెండి వస్తువులు దొంగిలించారు.