నాకు గౌరవం వచ్చింది మీ వల్లే జగనన్నా అంటూ ఓ మహిళా వాలంటీర్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానం చాటుకున్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం (మే 19) నిర్వహించిన ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో విజయవాడకు చెందిన వాలంటీర్ హేమ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
vijayawadaTimesXP TeluguUpdated: 19 May 2023, 11:33 pm