మచిలీపట్నంకు చెందిన ఈ యువతి, యువకులు ప్రభుత్వ ఉద్యోగులు. ఒకర్నొకరు ఇష్టపడ్డారు. కులాలు, మతాలు వేర్వేరు కావడంతో పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరనే భయంతో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత గుడి తలపులకు లోపల నుంచి తాళం వేసి లోపలే ఉండిపోయారు. గ్రామ పెద్దలు కలుగజేసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో ప్రేమ జంట గుడి నుంచి బయటకు వచ్చింది. పూర్తి వివరాలు వీడియోలో..
vijayawadaTimesXP TeluguUpdated: 2 May 2023, 6:03 pm