మంత్రి మల్లారెడ్డి డైలాగ్తో ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పీచ్
1086 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. నాలుగుసార్లు గెలిచిన దేవినేని ఉమాను మంత్రిగా ఉండగా ఓడించాను కాబట్టి తనకు కచ్చితంగా పొగరు ఉంటుందని చెప్పారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మాదిరిగా తాను కష్టపడి పైకొచ్చానని చెప్పారు. దేవినేని ఉమా ఏం చేసి డబ్బు సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలతో మీటింగ్లో వసంత కృష్ణప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
vijayawada|TimesXP Telugu|Updated: 31 May 2023, 11:10 pm