అవన్నీ కేంద్ర పథకాలు.. ఏపీలో స్టిక్కర్లు వేసుకుంటున్నారు: జీవీఎల్
కేంద్ర పథకాలకు జగన్ సర్కార్ స్టిక్కర్లు వేసుకుని తమవిగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. వైసీపీ మంత్రులు ప్రజలను భయపెడుతున్నారని.. ప్రజలు చెత్త పన్ను కట్టకపోతే వారి ఇళ్లల్లో చెత్త వేస్తామని మంత్రులు బెదిరించడం దుర్మార్గమన్నారు.
visakhapatnamTimesXP TeluguUpdated: 6 Jan 2022, 3:42 pm