కేంద్రం మెడలు వంచడం ఏమోకానీ.. వంచిన మెడ ఎత్తకుండా వస్తున్నారు: గంటా
1102 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సీఎం జగన్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు విమర్శలు గుప్పించారు. కేంద్రం మెడలు వంచడం ఏమోకానీ.. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ వంచిన మెడ ఎత్తకుండా వస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం, ప్రత్యేక హోదాను జగన్ ఎప్పుడో మర్చిపోయారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి సాధించే ధైర్యం టీడీపీకే ఉందని వ్యాఖ్యానించారు.
visakhapatnamTimesXP TeluguUpdated: 30 May 2023, 5:38 pm