అనకాపల్లి - తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
visakhapatnamTimesXP TeluguUpdated: 14 Jun 2023, 12:22 pm