నన్ను చంపుదామనుకున్న సీఎంలు ముక్కలు ముక్కలయ్యారు: కేఏ పాల్
3654 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
‘తెలుగు ప్రజలారా రండీ.. తెలుగోడి సత్తా చూపిద్దాం. ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం. నేను రంగంలోకి వచ్చాను. ఎవడికైనా ఓటమి తప్పదు. నన్ను చంపుదామనుకున్న ముఖ్యమంత్రులు, నాయకులు ముక్కలు ముక్కలయ్యారు. సెప్టెంబర్ 24న తెలుగోడి సత్తా చూపిద్దాం. సోమవారం నిరాహార దీక్ష ఆరంభిద్దాం’ అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.