నా కుటుంబం కోసం జీవీ ప్రాణాలు పణంగా పెట్టాడు: విశాఖ ఎంపీ
1425 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తమ స్నేహానికి విలువ ఇచ్చి, జీవి ప్రాణాలకు తెగించి కిడ్నాపర్ల వద్దకు వెళ్లారని విశాఖ ఎంపీ సత్యనారాయణ అన్నారు. పోలీసులు వేగంగా స్పందించారని, ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే కేసును చేధించారని చెప్పారు. తనకు శత్రువులు ఎవరూ లేరని తెలిపారు.
visakhapatnamTimesXP TeluguUpdated: 15 Jun 2023, 10:32 pm