ఇంతటి దౌర్భాగ్యం నా జీవితంలో చూడలేదు: స్వరూపానందేంద్ర సరస్వతి
1162 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ వైభవంగా జరిగింది. అయితే ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి రోజు చూడలేదన్నారు. భక్తులను దర్శించుకుంటే భగవంతుడిని దర్శించుకున్నట్లేనని తాను భావిస్తానని, అలాంటిది ఈ రోజు భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.