విశాఖలో కిడ్నీ మాఫియా అరాచకం.. కారు డ్రైవర్ని ట్రాప్ చేసి కిడ్నీ దోపిడీ
విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ మాఫియా అరాచకం బయటపడింది. ఓ కారు డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని రూ.8.5లక్షల ఇస్తామని చెప్పి మోసం చేశారు. అతడి కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వలేదు.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
visakhapatnamTimesXP TeluguUpdated: 27 Apr 2023, 11:05 am