మెగా ఫ్యామిలీ ఎవ్వరూ కలవలేదు, రూపాయి కూడా ఇవ్వలేదు: అబ్దుల్
1143 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ 2021లో యాక్సిడెంట్కు గురైన సంగతి తెలిసిందే. అప్పుడు తనను కాపాడిన వ్యక్తిని కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చిటన్లు రీసెంట్ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ చెప్పాడు. కానీ అవన్నీ అబద్దాలేనని.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కలవలేదని, రూపాయి కూడా ఇవ్వలేదని అబ్దుల్ వెల్లడించాడు.