మీడియా చేసిన పనికి ఫీలైన చాందిని చౌదరి
2672 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచాందినీ చౌదరి, విశ్వక్ సేన్ ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. గామి సక్సెస్ అయిన సందర్భంగా టీం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం అక్కడి లోకల్ మీడియాతో గామి టీం మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్లో చాందినీ చౌదరి ఇలా అనేసింది. మీడియాకు హీరోయిన్లను అడిగేందుకు ప్రశ్నలే ఉండవని, హీరోలు, దర్శకులనే అడుగుతుంటారని కౌంటర్లు వేసింది. మీడియా చేసిన పనికి చాందినీ ఫీలైనట్టుగా కనిపిస్తోంది.