సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఏప్రిల్ 21న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. సినిమా చూస్తున్నపుడు తాను థియేటర్లో ఉలిక్కిపడ్డానని చెప్పుకొచ్చాడు.