యాక్సిడెంట్ తర్వాత చాలా నేర్చుకున్నా: సాయి ధరమ్ తేజ్
యాక్సిడెంట్ తర్వాత తాను చాలా నేర్చుకున్నానని అన్నారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
cinemaTimesXP TeluguUpdated: 21 Apr 2023, 10:30 am