యాక్సిడెంట్ తర్వాత చాలా నేర్చుకున్నా: సాయి ధరమ్ తేజ్
1095 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
యాక్సిడెంట్ తర్వాత తాను చాలా నేర్చుకున్నానని అన్నారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
cinemaTimesXP TeluguUpdated: 21 Apr 2023, 10:30 am