ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా టాలీవుడ్ నటీనటులకు నంది అవార్డ్స్ ప్రదానం చేయలేదు. అయితే ఈసారి టీఎఫ్సీసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల తరపున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సంబంధిత ప్రెస్ మీట్లో మురళీ మోహన్ మాట్లాడారు.
cinemaTimesXP TeluguUpdated: 15 May 2023, 10:21 pm