మంత్రి తలసాని సినీ ఇండస్ట్రీలో ఐదుగురినే గుర్తిస్తారా?
1148 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డులకు సంబంధించి వివాదం ఈ మధ్య హాట్ టాపిక్గా మారింది. అశ్వనీదత్ వంటి వారు ఈ విషయంలో బాహాటంగానే విమర్శిస్తున్నారు. తాజా పెస్ మీట్లో ఇదే టాపిక్పై మాట్లాడిన నట్టి కుమార్.. తెలంగాణాలో ఇదే పరిస్థితి ఉందని, ఇండస్ట్రీలో ఐదుగురినే గుర్తిస్తున్నట్లు గా మంత్రి తలసాని చెప్పిన మాటలు గుర్తుచేశారు.