‘జాతి రత్నాలు’ మూవీతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుండగా.. తాజాగా తిరుమలను సందర్శించారు.