Mohan Babu: స్థలాలు ఇవ్వకపోతే చంపేస్తారా..హత్యకు మోహన్ బాబు క్రుట
తిరుపతి రంగంపేటకు చెందిన ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. మోహన్ బాబు తన అనుచరులతో తమను హత్య చేయించటానికి కుట్ర చేయించారని వారు ఆరోపణలు చేశారు. స్థలాలు ఇవ్వకపోతే చంపేస్తారా? అని ప్రశ్నించారు.
cinemaTimesXP TeluguUpdated: 18 Jun 2023, 10:50 am