తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, శ్రీముఖి
1832 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
RK Roja మంత్రి రోజా తిరుమల దర్శనానికి వెళ్లారు. ఆమెతో పాటుగా శ్రీముఖి ఫ్యామిలీ కూడా వెళ్లింది. ఇలా మంత్రి రోజాతో కలిసి జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర తారలు నిత్యం తిరుమలకు వెళ్తుంటారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుంటాడు. ఆ స్వామి సేవలో పాలు పంచుకుంటారు. తాజాగా రోజా ఇలా తిరుమలలో స్వామిని దర్శించుకుంది. మాఢ వీధుల్లో ఇలా రోజా, శ్రీముఖి కలిసి కనిపించారు. రోజాతో పాటుగా వెళ్తే దర్శనం సులభంగా అవుతుందని బుల్లితెర తారలు అనుకుంటున్నట్టుగా ఉంది.