వయసులో ఉన్నారు గ్యాప్ వచ్చిందా.. రిపోర్టర్పై సాయి ధరమ్ తేజ్ పంచ్లు
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్లో రిపోర్టర్.. సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వడంపై ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన సాయిధరమ్.. అతని ఏజ్ను ప్రస్తావిస్తూ గ్యాప్ వచ్చిందా అని కౌంటర్ ఇచ్చాడు.