Sai Pallavi సాయి పల్లవి గత కొన్ని రోజులుగా ప్రకృతిలో సేదతిరుతోందని అనుకున్నారు. కాశ్మీర్ లోయలో ప్రశాంతంగా గడిపేస్తోందని అనుకున్నాం. కానీ సాయి పల్లవి అమర్ నాథ్ యాత్ర కోసం అక్కడికి వెళ్లింది. తాజాగా తన అమర్ నాథ్ యాత్రను పూర్తి చేసుకుంది. తల్లిదండ్రులను తీసుకుని అక్కడకు వెళ్లింది. అమర్ నాథ్ యాత్ర అద్భుతంగా ఉందని సాయి పల్లవి చెబుతూ పోస్ట్ వేసింది.
cinemaTimesXP TeluguUpdated: 15 Jul 2023, 11:37 am