ఇన్స్టా పోస్టు పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు
1080 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఇన్స్టాగ్రామ్ పోస్టు కారణంగా మహారాష్ట్రలో హింస చెలరేగింది. అకోలా జిల్లాలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు సహా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించి ఇన్స్టాలో పెట్టిన పోస్టు ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
generalTimesXP TeluguUpdated: 14 May 2023, 6:15 pm