దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఏపీలోనే మూలాలు: సునీల్ దియోధర్
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ నాయకురాలు సునీల్ దియోధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, దేశంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టబడినా ఏపీలోనే దాని మూలాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు.
generalTimesXP TeluguUpdated: 18 May 2023, 1:10 am