బెంగళూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ.. డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ ఎక్కారు. ప్రధాని మోదీ రోడ్ షోలు నిర్వహించడం వల్ల.. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో.. బెంగళూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.