కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో గెలిపిస్తామనని.. పార్టీ నాయకత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వివరించారు. పార్టీ నాయకత్వం తన పట్ల చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని.. భావోద్వేగానికి లోనయ్యారు.
generalTimesXP TeluguUpdated: 13 May 2023, 6:42 pm