విశాఖ రాజధాని కావాలని ఎవరూ కోరుకోవడం లేదు: రామకృష్ణ
1007 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో మందడంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దగా పడ్డ రైతులు.. దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు.. పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. దీనికి అధికార వైసీపీ మినహా.. మిగతా పక్షాలు హజరయ్యాయి.