రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు
1001 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ ఉద్యోగులు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించేలా ఆదేశించాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ను కలిశామని వెల్లడించారు.
generalTimesXP TeluguUpdated: 19 Jan 2023, 9:48 pm