ఏలూరు జిల్లాలో ఫేక్ న్యూస్ కలకలం.. సీఐ సూసైడ్ అంటూ పోస్టులు
ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సీఐ రాజులపాటి అంకబాబు.. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారని ఫేస్ బుక్లో ఫేక్ న్యూస్ని పోస్ట్ చేశారు. దీంతో యావత్ జిల్లా పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అంకబాబుకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. అటు ఆయన సన్నిహితులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
generalTimesXP TeluguUpdated: 23 Jan 2023, 5:10 pm