ఏలూరు రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం దగ్ధమైన కోచ్
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏలూరు జిల్లాలో రైల్వే లైన్ మరమ్మత్తుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ స్టాఫ్ ప్రయాణించే రైలు లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అందించిన సలహా మేరకు అగ్ని మాపక సిబ్బంది అక్కికి చేరుకుని అగ్ని మంటలను అదుపు చేశారు. ఈ రైలు బోగీలు పెద్ద మొత్తంలో డీజిల్తో నిండి ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
generalTimesXP TeluguUpdated: 11 Jun 2023, 1:04 am