మోదీజీ ఖతార్ నుంచి నేవీ అధికారులను స్వదేశానికి రప్పించండి:మేజర్ జనరల్ సత్బీర్ సింగ్
21522 views
general వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఖతార్లో మరణ శిక్ష పడిన నేవీ అధికారులను స్వదేశానికి రప్పించాలని ప్రధాని మోదీ మాజీ సైనికులు అభ్యర్థించారు. మోదీ వెంటనే జోక్యం చేసుకొని ఖతార్ ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కోరారు. మన నేవీ అధికారులు శిక్షణ ఇవ్వడానికి వెళ్తే.. అన్యాయంగా మరణ శిక్ష విధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
general|Authored byరవి కుమార్|TimesXP TeluguUpdated: 29 Oct 2023, 9:10 pm
Indian Ex Servicemen Movement Chairman Major General Satbir Singh Requests Pm Modi To Repatriation Of 8 Former Indian Navy Officers Held In Qatar Custody