ఈ ఏడాది చార్ధామ్ యాత్ర శనివారం (ఏప్రిల్ 22న) ప్రారంభమవుతోంది. ఏడాదిలో ఆరు నెలల పాటు సాగే ఈ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. సుమారు 12,000 అడుగుల ఎత్తున హిమగిరుల్లో ఉండే ఈ క్షేత్రాలు.. హిందూ మతంలోని ముఖ్యమైన శైవం, వైష్ణవం, శాక్తేయం కలిసి ఉంటాయి
generalTimesXP TeluguUpdated: 22 Apr 2023, 10:35 am