ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కాగా.. షెడ్యూల్ ప్రకారం కేదార్నాథ్ ఆలయంలోకి మంగళవారం నుంచి భక్తులను అనుమతించాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ 30 వరకూ కేదార్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.