మార్చి 18న చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలీస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 37 రోజుల పాటు పోలీసుల కంటబడకుండా తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్.. చివరకూ ఆదివారం ఉదయం మోగా వద్ద లొంగిపోయాడు