అనారోగ్యంతో కన్నబిడ్డ కన్నుమూయడంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ (ambulance)కు డబ్బులివ్వలేని ఓ తండ్రి బస్సులో తీసుకొచ్చాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని తన కుమారుడి మృతదేహాన్ని ఎవరికీ కన్పించకుండా బ్యాగులో పెట్టి 200 కి.మీలు ప్రయాణించాడు. హృదయవిదారకమైన ఈ ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని ఉత్తర్ దినాజ్పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.
generalTimesXP TeluguUpdated: 15 May 2023, 3:15 pm