చంద్రబాబు వస్తే మొదటగా తుపాకీ పేలేది వాలంటీర్ల మీదే: ధర్మాన
1025 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. మొట్ట మొదటగా తుపాకీ పేలేది వాలంటీర్లపేనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కన్నా ముందే తుపాకీ పేల్చాలని పిలుపునిచ్చారు.