పుణే సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలికి ఎంపీ సుప్రియా సూలే
1031 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మహారాష్ట్రలోని పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. చక్కెర లోడ్తో వెళ్తోన్న ట్రక్కు.. ఎదురుగా వస్తోన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 22 మంది గాయపడ్డారు. ఘటనా స్థలిని శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పరిశీలించారు. ప్రమాదం గురించి పోలీసులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు.