ఆ అయోధ్య రామయ్యఇకనైనా మన్నిస్తాడనే కోరుకుంటున్నా... మోదీ
1043 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిబాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నానని, ఇకనైనా మన్నించాలని వేడుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని మోదీ ప్రధాని చెప్పారు. భారతీయులు బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారని, ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.