దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రూట్.. కోల్కతాలో ప్రారంభించిన ప్రధాని
1155 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రూట్ను ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా మెట్రో ఈస్ట్-వెస్ట్ కారిడార్లో భాగంగా.. హౌరా, సాల్ట్ లేక్ మధ్య హుగ్లీ నది కింద 4.8 కి.మీ. పొడున ఈ అండర్ వాటర్ మెట్రో రూట్ను ఏర్పాటు చేశారు. ఈ రూట్లోని ఆరు స్టేషన్లకు గానూ.. మూడు స్టేషన్లు అండర్ వాటర్లో ఉండటం విశేషం. ఈ మెట్రో రూట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. స్కూల్ విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.
generalAuthored byరవి కుమార్TimesXP TeluguUpdated: 6 Mar 2024, 12:08 pm