స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లు వేసి.. బంగారాన్ని విమానాశ్రయాలు దాటిస్తున్నారు. తాజాగా.. కేరళలో బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించి.. ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. కోటి రూపాయల విలువైన బంగారాన్ని కరిగించి లోదుస్తులకు అతికించాడు. కానీ.. అతన్ని కేరళ పోలీసులు పట్టుకున్నారు.