పుంగనూరులో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ స్పీడ్ పెంచారు. మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్గా కామెంట్స్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తాను పుంగనూరు నుంచే పోటీ చేస్తానని.. దమ్ముంటే తనను ఓడించాలని ఛాలెంజ్ చేస్తున్నారు.
generalTimesXP TeluguUpdated: 26 Jan 2023, 5:28 pm